పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం ఇంధన, నిత్యావసరాలపై పడుతున్నది. దిగుమతి చేసుకునే సరుకుల రవాణా ఖర్చులు రోజురోజుకూ పెరగడం సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలను హడలెత్తిస్తున్నది.
బీజేపీకి వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు అగ్ని పరీక్షగా నిలవనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఓవైపు ఐక్యంగా ముందుకు వెళ్లేందుకు విపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తు