Union Budget | ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఐటీ చట్టం (New Income Tax Act) అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) తెలిపారు. ఇవాళ లోక్సభ (Lok Sabha) లో బడ్జెట్ ప్రసంగంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడ�
ఆదాయ పన్ను (ఐటీ) చట్టం-2025కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం లభించింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) మొదలు (ఏప్రిల్ 1, 2026 నుంచి) కొత్త ఐటీ చట్టం దేశంలో అమల్లోకి రానున్నది.