హైదరాబాద్ వేదికగా ఈ నెల 11న జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసు ప్రారంభానికి ఎఫ్ఐఏ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ సులేయమ్ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
క్రీడలతోనే మానసికోల్లాసం కలుగుతుందని, యువత క్రీడల్లో రాణించాలని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా పోలీస్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడ
గిరిజన సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం సోమారం గ్రామంలో ఆరు ఎకరాల �