బెస్ట్ అవైలబుల్ స్కూల పథకం కింద ప్రైవేట్ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న వెనుకబడిన విద్యార్థుల ఫీజు బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాలకు చెందిన విద్�
ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని హుజురాబాద్ లోని ఓ వినాయక విగ్రహానికి శుక్రవారం వినతి పత్రం అందజేశారు.
రైతులకు యూరియా కొరత తీవ్రంగా ఉన్నందున వానా కాలం పంటకు సరిపడా యూరియా వ్యవసాయ సహకార సొసైటీల ఎలాంటి ఆంక్షలు లేకుండా అందుబాటులో వుంచాలని రాయికల్ మండల, పట్టణ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని శివాని వి�