అద్దం అబద్ధం చెప్పదు. బింబానికి ప్రతిబింబాన్ని చూపిస్తుంది. మన ముఖంలో ఏవైనా మరకలుంటే వాటిని తుడిచేసుకునే ప్రయత్నం చేయాలి కానీ, అద్దాన్ని నిందించడం తగదు. కానీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పదే పదే ఆ �
అదనపు పనిగంటలు మనుషుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి. వారానికి 55 గంటలకు మించి పనిచేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 8 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నట్టు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) సంచలన ని�
ILO | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వల్ల గాజాలో ఇప్పటివరకు 60 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) తెలిపింది.
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో బాంబు పేల్చింది. అతి సుదీర్ఘ సమయం పాటు ఉద్యోగం చేస్తున్నవారు వేల సంఖ్యలో మరణిస్తున్నట్లు డబ్ల్యూహెచ్వో చెప్పింది. 2106లో నిర్వహించిన అధ్యయన నివేదికను ఆరోగ్�