పెద్దపల్లి జిల్లా లో ని 15 ఏళ్లు పై బడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే నవ భరత్ సాక్షరాత్ లక్యమని డీఈవో అన్నారు. పెద్దపల్లి బాలుర ఉన్నత పాఠశాల లో మండల రీ సోర్స్ పర్సన్లకు వయోజన విద్య పై సోమ�
కాషాయ పార్టీ లక్ష్యంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా విమర్శల దాడి తీవ్రతరం చేశారు. బీజేపీ నిరక్షరాస్యలు పార్టీ అని దేశాన్ని విద్యకు దూరం చేయాలనేది కమలనాధుల ఆలోచన అని మండిపడ్డారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ‘నిరక్షరాస్యుడు దేశానికి భారం’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చదువుకోని వారు ఎప్పటికీ ఉత్తమ పౌరులు కాలేరని చెప్పారు. గుజరాత్ సీఎంగా నరేంద్రమోదీ తొలిసారి పదవి చేపట్టి ఈ �