మహారాష్ట్ర ఎన్నికల వేళ నాసిక్ జిల్లాలో కోట్లాది రూపాయల అక్రమ లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. మాలెగావ్ ప్రాంతానికి చెందిన 12 మంది యువకులను యాజమానులుగా చూపుతూ నాసిక్ మర్చంట్ బ్యాంక్ మాలెగావ్ బ్రాంచ�
కేంద్ర దర్యాప్తు సంస్థల హిట్లిస్ట్లో మరో విపక్ష నేత చేరారు. తాజాగా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, ఎంపీ ఫరూక్ అబ్దుల్లాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.
పెద్దమొత్తంలో బంగారం కొనుగోళ్లు, అమ్మకాలు జరిపే బులియన్ ట్రేడర్లు, జ్యూవెలర్లపై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు (Tax raids) చేపట్టారు. అక్రమ లావాదేవీల ద్వారా వచ్చి�