కంచె చేను మేసిన చందంగా మారింది భూపాలపల్లిలో అటవీశాఖ పరిస్థితి. ఆ శాఖ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకునే అధికారులు సొంత భవనానికి మాత్రం గ్రీన్సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. అటవీశాఖ భవన ని�
కామారెడ్డి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు కొరడా ఝుళిపించారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామ శివారు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఐదు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర�