తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా సీఎం రేవంత్రెడ్డి గురుదక్షిణగా గోదావరి జలాలను బనకచర్ల రూపంలో ఆంధ్రకు తరలించే అవకాశం కల్పిస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మా జీ �
మాగనూరు, కృష్ణ మండలాల్లో కలప అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. దీంతో కొందరు వృక్ష సంపదను నిలువునా నరికేస్తూ పచ్చదనం లేకుండా పర్యావరణానికి ముప్పు వాటిల్లేలా చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు