Telangana | ఒక వ్యక్తి అవసరాన్ని ఆసరాగా చేసుకొని బినామీలతో రూ.కోట్ల విలువైన స్థలాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు. అది చేసిన సబ్రిజిస్ట్రార్పై పదేండ్ల క్రితమే ఏసీబీలో కేసు నమోదైంది. రిజిస్ట్రేషన్ �
బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల, గొల్లపల్లి గ్రామాల శివార్లలోని ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు తమ సొంత కష్టార్జితంలా ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేశారు.
మండలంలో కిష్టాపూర్ ఊరచెరువులో అక్రమంగా ఇచ్చిన పట్టాలను రద్దు చేయాలని చెర్లపల్లె మత్స్యకారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం కిష్టాపూర్ చెరువులో ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్నా ఇరిగేషన్ డీఈ వె
రంగారెడ్డి జిల్లా పెద్ద ఎత్తున అక్రమ భూ లావాదేవీలు జరిగిన ఉదంతంలో విచారణ ఇంకా కొనసాగుతుండగా, ఇప్పటివరకు అసలు పాత్రధారులెవరు? సూత్రధారులెక్కడ? అనేది తేలలేదు. ఈ నేపథ్యంలోనే ధరణి కమిటీ ముందు బుధవారం రంగారె