కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్తవ్యస్థంగా తయారైందని, ప్రభుత్వ పెద్దల చీకటి దందాలతో కుక్కలు చింపినవిస్తరిలా మారిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్రమంగా తెలంగాణలోకి వరి ధాన్యం తరలిస్తున్న ఆరు లారీలను పట్టుకొని సీజ్ చేసిన ఘటన కృష్ణ పోలీస్స్టేషన్లో ఆదివారం చోటుచేసుకున్నది. ఎన్ఫోర్స్మెంట్ అధికారి డీటీ గుర్రాజరావు, ఏవో సుదర్శన్గౌడ్ కథనం �
రేషన్ బియ్యం, ఇసుక, గుట్కా, గంజాయి వంటి వాటితో అక్రమ వ్యాపారాలు చేస్తే సహించేది లేదని, నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని మల్టీ జోన్- 2 ఐజీ సత్యనారాయణ అన్నారు.