కారేపల్లి, ఏప్రిల్ 18 : సెర్ప్ ఇందిరాక్రాంతి పధంలో పని చేస్తున్న వీవోఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఐకేపీ వీవోఏ సంఘం జిల్లా కార్యదర్శి కుర్ర శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
గ్రేడింగ్తో సంబం ధం లేకుండా వేతనాలివ్వాలని సీఐటీ యూ రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాల స్వామి డిమాండ్ చేశారు. ఐకేపీ వీవోఏలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలన్నారు. బుధవార�
Telangana | గ్రామ సంఘాల సహాయకుల(వీఓఏ)కు తెలంగాణ ప్రభుత్వం రాఖీ పండుగ కానుక అందించింది. వీఓఏల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. రూ. 3,900 నుంచి రూ. 5 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.