ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక అవస్థలు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు అగ్గువకే బయటి మార్కెట్లో వడ్లను అమ్ముకు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కమీషన్ల దందా యధేచ్ఛగా కొనసాగుతోంది. ప్రధానంగా ఈ సారి ఐకేపీ కేంద్రాలను అధికార పార్టీ నేతలే నడుపుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో గతంలో నడిచే ఐకేపీ కేంద్రాలను నిర్వీర్యం చే�