భారత్లో 32.5 శాతం కళాశాల విద్యార్థులు ఇప్పటికే వ్యాపారాలను ప్రారంభించడంలో చురుగ్గా నిమగ్నమై ఉన్నారని ఐఐటీ-మండీ నివేదిక వెల్లడించింది. ప్రపంచ సగటు 25.7 శాతం కన్నా ఇది ఎక్కువని తెలిపింది.
ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే షుగర్ స్థాయిలను గుర్తించాలంటే సిరంజి ద్వారా రక్తం తీసి.. గ్లూకోమీటర్తో పరీక్షించాల్సిందే.