IIT Bhilai Student Death | జ్వరం బారిన పడిన ఐఐటీ భిలాయ్ విద్యార్థి మరణించాడు. అయితే సకాలంలో వైద్యం అందకపోవడంతో అతడు మరణించినట్లు స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంపస్లో నిరసన తెలిపారు. వైద్య నిర్లక్ష్యంపై దర్య
భారత్తో పాటు ప్రపంచమంతా ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సైబర్ మోసం. రోజురోజుకు పెరుగుతున్న ఈ సమస్యకు చెక్ పెట్టే దిశగా ఐఐటీ బిలాయ్ పురోగతి సాధించింది.