Ramagundam | ప్రధాని మోదీ నేడు రామగుండంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రికి వ్యతిరేకంగా పట్టణంలో ఫ్లెక్సీలు వెలిసాయి. తెలంగాణకు మోదీ ఇచ్చి హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ
తెలంగాణపై మేం సవతి తల్లి ప్రేమ చూపించడంలేదు.. రాష్ట్రాల వికాసమే దేశ వికాసం.. ఇప్పటికే ఎన్నో నిధులు ఇచ్చాం. తెలంగాణ అభివృద్ధి కావాలన్నదే మా ఆకాంక్ష. – న్యూఢిల్లీలో తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో కేంద్ర హోం మ�
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి తొలిసారిగా ఓ మహిళ సారథ్యం వహించబోతున్నారు. సెబీ మాజీ సభ్యురాలైన మాధవి పూరి బచ్ను సెబీ చైర్పర్సన్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆ�
ఏడేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వందల విజ్ఞప్తులు ఐఐఎం, ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, ఐఐఐటీ, నవోదయ, మెడికల్ కాలేజీల కోసం ఢిల్లీలో ఎక్కని గడప లేదు ఒక్క విద్యాసంస్థనూ మంజూరు చేయని కేంద్రం రాజకీయ ప్రయోజనాల మేరకే కేట
గురుకులం నుంచి ఎంపికైన మొదటి విద్యార్థి నరేశ్ ఆర్థికసాయం కోసం తల్లిదండ్రుల విన్నపం బషీరాబాద్, మే 31: తెలంగాణ గురుకులంలో చదువుకున్న ఓ గిరిజన విద్యార్థి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (పోస్
విశాఖ ఐఐఎం| ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ నుంచి పోస్టుగ్రాడ్యేయేట్ ప్రోగ్రాం
విశాఖపట్నం : ఐఐఎం విశాఖపట్నం మరోసారి వంద శాతం సక్సెస్ రేటుతో ఎంబీఏ 2019-21 ప్లేస్మెంట్స్ను ముగించింది. మొట్టమొదటి వర్చువల్ ప్లేస్మెంట్స్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) విశాఖపట్నం తన