తాడ్వాయి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ మల్టీజోన్-1 ఐజీపీ చంద్రశేఖర్రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రజలకు అందుబాటులో ఉండకుండా, అనధికారికంగా విధులకు గైర్హాజర
హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ మెగాఈవెంట్లో దేశవ్యాప్తంగా 337 మంది ప్లేయర్లు పోటీపడుతున్నారు.