స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ ఆదేశాలను రామగుండం నగర పాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రోడ్లపై పశువులు కనిపిస్తే వెంటనే గోశాలకు తరలించాలని ఈ నెల 4న ఆమె ఆ�
కారును పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని టీఆర్ఎస్ చేసిన అభ్యంతరాలను ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల్లో కా