కాలుష్య కాసారంగా మారిన ఢిల్లీలో దట్టమైన పొగమంచు (Dense Fog) కమ్మేసింది. ఎదురుగా ఉన్నవారు కూడా కనిపించని (Visibility) పరిస్థితి ఏర్పడింది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇండ్ల నుంచి కూడా బయటకు రాలేకపోతున్నారు.
అది దేశ రాజధాని ఢిల్లీ. ప్రతి రోజూ వేలాది మంది రాజకీయ నాయకులు, విదేశీ ప్రతినిధులు అక్కడికి వచ్చి వెళ్తుంటారు. నగరంలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) దేశంలోనే అత్యంత రద్దీ గల ఎయిర్పోర్ట్. అలా
Delhi | దేశ రాజధాని ఢిల్లీని మంచు దుప్పటి కమ్మేసింది. ఢిల్లీతోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా మంచు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో రోడ్లపై ఎదురుగా వస్తున్న వాహనాలు