మల్టీజోన్-1లో 19 మంది సివిల్ సీఐలను బదిలీ చేస్తూ.. వెయిటింగ్లో ఉన్న వారికి కొత్తగా పోస్టింగ్లు ఇస్తూ ఐజీ ఏవీ రంగనాథ్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.
ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు అధికారి ఆ డిపార్ట్మెంట్ పరువు తీశాడు. తన స్టేషన్లో పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్పై కన్నేశాడు. పథకం ప్రకారం ఇంటికి పిలిపించుకొని తన సర్వీస్ రివాల్వర్తో చంపుతా
మెదక్ పట్టణంలో శనివారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణకు కారణమైన 45 మందిని గుర్తించినట్లు మల్టీజోన్ ఐజీ రంగనాథ్ తెలిపారు. ఆదివారం మెదక్ పట్టణ పోలీస్స్టేషన్లో ఆయన మాట్లాడుతూ... పండుగలు ప్రశాంత వా�
Medak | మెదక్ పట్టణంలో(Medak) శనివారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 45 మందిని గుర్తించి, అందులో 9 మందిని అరెస్ట్ చేసి, 3 కేసులు నమోదు(Case registered) చేసినట్లు మల్టీజోన్ ఐజీ రంగనాథ్(IG Ranganath) తెలిపారు.