పార్టీ విధానాలు, సిద్ధాంతాలు నచ్చకపోవడంతో విసిగిపోయిన పలువురు మావోయిస్టులు లొంగుబాట పడుతున్నారు. ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్ పోలీస్ అధికారుల ఎదుట 51 మంది మావోయిస్టులు సాయుధంగా శనివారం లొంగిపోయారు.
న్యూఢిల్లీ: నగరాల్లో చెత్త లేకుండా చేయడం, నీటి భద్రత కల్పించడమే లక్ష్యంగా స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0, అమృత్ 2.0లను ప్రారంభిస్తున్నట్టు ప్రధాని మోదీ చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో ఈ మిషన్లను ప్రారంభించ