Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో ఇవాళ తొలి దశ అసెంబ్లీ పోలింగ్ జరుగుతోంది. కిష్ట్వార్లో కాసేపు పోలింగ్ను నిలిపివేశారు. ఎటువంటి గుర్తింపు కార్డు లేకుండా ఓ వ్యక్తి పోలింగ్ స్టేషన్కు వచ్చాడు. దీంతో అక్క
రాష్ట్రస్థాయిలో హిందువులతో సహా ఇతర మైనార్టీలను గుర్తించే అంశంపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకే అంశంపై మాటలు మారుస్తూ రెండు భిన్నమైన వైఖరులు అవలంబించ�
రాష్ట్రంలో ప్రైవేట్ జూనియర్ (ఇంటర్మీడియట్) కాలేజీల అనుబంధ గుర్తింపును ఏడాది నుంచి మూడేండ్లు లేదంటే ఐదేండ్లకు పొడిగించే అవకాశాలున్నాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. �
వ్యాక్సిన్ల కోసం ప్రజలు తిరుగుతూ మోసగాళ్ల వలకు చిక్కుతున్నారు. వారు చెప్పే మాటలను నమ్మి పెద్దమొత్తంలో డబ్బు కోల్పోవడంతో పాటు అనారోగ్యం పాలై దవాఖానలకు క్యూ కడుతున్నారు.