ఆహార భద్రతకు ఇక్రిశాట్ పరిశోధనలు దోహదం చేస్తున్నాయని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాంశు పాఠక్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ ఇక్�
కందుల దిగుబడిని పెంచడమే లక్ష్యంగా ఒడిశాలో ఇక్రిశాట్ చేపట్టిన పైలట్ ప్రాజెక్టు సత్ఫలితాలను ఇచ్చింది. దీంతో స్వల్ప కాలంలో అధిక దిగుబడిని ఇవ్వడంతోపాటు తెగుళ్లను సమర్థంగా నియంత్రించగలిగే నూతన బ్రీడింగ
ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొనే శక్తి సజ్జ పంట ఉన్నదని ఇక్రిసాట్ పరిశోధనలో తేలింది. వేగంగా మారే వాతావరణ పరిస్థితుల్లోనూ సజ్జ పంట ద్వారా అధిక దిగుబడిలు సాధించవచ్చని పరిశోధకులు గుర్తించారు.
వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి, రైతులకు ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యంగా వర్షాలపై ఆధారపడి జరిగే సాగుకు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తున్నది. పంటల దిగుబడి, చీడ పీడలు, మట్టి స్వరూపం పూర్తిగా దెబ్బతినే �