బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ప్రీమియం వసూళ్లలో దూసుకుపోతున్నది. మార్చి నెలలో మొత్తం ప్రీమియం వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 26.41 శాతం ఎగబాకి రూ.36,300.62 కోట్లకు చేరుకున్నాయి. క్�
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను మహారాష్ట్ర జీఎస్టీ ఆథార్టీ రూ.270 కోట్ల జీఎస్టీ నోటీసులిచ్చింది.