పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు గురువారం పరిగిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ..
అంగన్వాడీలు, ఆశా కార్యకర్తల కుటుంబాల్లో వెలుగులు నింపింది సీఎం కేసీఆరేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఇతర రాష్ర్టాల కంటే అధికంగా వేతనాలు అందిస్తూ గౌరవిస్తున్న ఘనత బీఆర్ఎస్�