ఐసీసీ మహిళల తొలి అండర్-19 టీ20 ప్రపంచకప్ ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. ఆదివారం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టైటిల్ పోరు జరుగునుంది. ఐసీసీ మొదటిసారి తీసుకొచ్చిన పొట్టి ప్రపంచకప్ దక్కించుకునేందుకు ఇరు జట�
ఐసీసీ మహిళల టీ20 జట్టును ఐసీసీ సోమవారం ప్రకటించింది. 2022 సంత్సరానికి గానూ 11 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. భారత క్రికెటర్లు నలుగురు ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు. ఈ టీమ్కు న్యూజిలాండ్ ప్ల�