Jai Shah : అంతర్జాతీయ క్రికెట్ మండలి ఛైర్మన్ జై షా(Jai Shah) శ్రీలంక క్రికెట్ సభ్యులను కలిశారు. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియాతో కలిసి లంకలో నెలకొన్న పరిస్థితులపై వారితో చర్చించారు.
Jai Shah : భారత క్రికెట్ నియంత్రణ మండలి వార్షిక సమావేశం ఆదివారం జరుగునుంది. కొత్త సభ్యుల ఎన్నిక ఉత్కంఠ రేపుతున్న వేళ ఈ మీటింగ్పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ముంబై క్రికెట్ సంఘం (MCA) శనివారం ఐసీసీ అధ్యక్�