వచ్చే ఏడాది జరుగబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొంటుందా? లేదా? అన్న సందిగ్ధంలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆ బాధ్యతలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి వదిలేసింది.
వచ్చే ఏడాది తమ దేశంలో జరుగబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు భారత్ నిరాకరించడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ICC Champions Trophy: ఎనిమిది జట్లతో ఆడబోయే ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ లోనే నిర్వహిస్తామని ఐసీసీ ఇదివరకే స్పష్టతవచ్చింది. అయితే పాకిస్తాన్తో సరిహద్దు సమస్యల కారణంగా భారత్.. దాయాది దేశానికి వెళ్లడం లేదు.
ICC Champions Trophy 2025: భద్రతా కారణాల రీత్యా భారత జట్టు పాకిస్తాన్కు వెళ్లేందుకు ససేమిరా ఒప్పుకోవడం లేదు. భారత్తో పాటు మరికొన్ని జట్లు కూడా ఇదే కారణాన్ని చూపుతుండటంతో ఐసీసీ..