జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువు సమీపిస్తున్నది. జేఈఈ మెయిన్2, సీయూఈటీ (యూజీ), ఐకార్ ఏఐఈఈఏ, బిట్శాట్ వంటి ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేయడానికి వారం రోజుల సమయమే మిగిలి వున్నది.
దేశ గౌరవాన్ని పెంచేది సాగువిద్యే ఆధునిక టెక్నాలజీపై దృష్టి పెట్టండి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యవసాయ యూనివర్సిటీ, మే 14 : భవిష్యత్తు అంతా వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకే ప్రాధాన్యం ఉంటుందని ఉప రాష్ట్రపతి