శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దని రాచకొండ సీపీ సుధీర్ బాబు పోలీసులకు సూచించారు. శనివారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రికార్డులు, పరిసరాలను పరిశీలి�
జైల్లో పరిచయం అయిన దొంగలు ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో భార్యాభర్తలు, కుమారుడితో పాటు 5మంది ఉన్నారు.