ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. వైస్ చైర్పర్సన్ పదవి బీజేపీ అభ్యర్థి ముత్యాల శ్యామలను వరించగా.. సుమారు 50 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. రాష్ట్రవ్య
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన పూర్తి రికార్డులు, లైవ్ టెలికాస్ట్ వీడియో క్లిప్పింగులను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను హైకోర్టు ఆదేశించింది.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక ఫలితాలు ప్రకటించలేదని దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో తనను ప్రతివాదిగా చేర్చి వాదనలు వినాలని వార్డు క�