తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షకు ఇబ్రహీంపట్నం డివిజన్లో 25 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని ఆయా పాఠశాలలు, కళాశాలల్లో ఈ పరీక్ష జరిగింది.
హైదరాబాద్-నాగార్జునసాగర్ ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. రోజురోజుకూ ఈ రహదారి మృత్యుమార్గంగా మారుతున్నది. సాగర్ రహదారిపై ఇబ్రహీంపట్నం నుంచి మాల్ వరకు అతి ప్రమాదకరమైన మూల మలుపులు ఉండటంతో త
ఇబ్రహీంపట్నం సబ్డివిజన్కు ప్రభుత్వం కొత్తగా రెండు పోలీస్ స్టేషన్లను మంజూ రు చేసింది. ఇబ్రహీంపట్నం ప్రాంత ప్రజలు ఎప్పటినుంచో కోరుకుంటున్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేయటం