తగిన ప్రోత్సాహం అందిస్తే.. మట్టి రేణువులు కూడా మణిమాణిక్యాలవుతాయనే సత్యం మరోసారి నిరూపితమైంది. నిజామాబాద్లోని ఓ మారుమూల గల్లీలో పుట్టిన చిన్నారి.. అనితరసాధ్యమైన కలను ఒకటికి రెండుసార్లు సాకారం చేసుకున�
మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఇప్పటికే కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకున్న నిఖత్..బుధవారం జరిగే 52 కిలోల సెమీస్�