Electricity AE | బోరు, బావుల మీద ఆధారపడి పంటలు సాగు చేసుకుంటున్నామని కరెంటు సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల నష్టపోతున్నామని చీమలపాడు పరిసర ప్రాంతాల రైతులు ఇవాళ జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ముందు వాపోయారు.
Peddapally | టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కళ్యాణ మండపంలో జరుగుచున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కలెక్టర్ ముజామిల్ ఖాన్ గణేష్ మంటపంలో పండితుల మధ్య ప్రత్యేక పూజలు న�