కొన్ని దేశాల కుట్రల కారణంగానే ‘మిషన్ డోలో’ తెరమీదకు వచ్చిందని, దురుద్దేశంతో ప్రారంభించిన ఈ మారణహోమానికి సంబంధించిన విషయాలను దౌత్యపరమైన కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వం బయటకు వెల్లడించలేకపోతున్నదని తె
డివైజ్లో కరెక్ట్ టైమ్ను ఇన్స్పెక్టర్ రుద్ర ఎంటర్ చేయడంతో రెండో దశ ‘హ్యూమన్ షీల్డ్' ముగిసిపోయినట్టు స్క్రీన్పై మెసేజీ వచ్చింది. దాంతో పాటు ‘మూడో డివైజ్ ప్రాణం.. చిన్న పెట్టెలో’ అని రాసిఉంది.