దేశంలో తొలి హైడ్రోజన్ ఆధారిత రైలును శుక్రవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో నార్తర్న్ రైల్వే ఆధ్వర్యంలో 89 కిలోమీటర్ల పరిధిలో ఈ రైలు నడుస్తుంది.
Hydrogen Train: దేశంలో తొట్టతొలి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కనున్నది. హర్యానాలోని జింద్ నుంచి ఆ రైలు ప్రారంభంకానున్నది. జూన్ 17వ తేదీన ప్రధాని మోదీ ఆ కొత్త రైలుకు పచ్చజెండా ఊపనున్నారు.
Hydrogen Train | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ఇప్పటికే వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. అలాగే, స్లీపర్తో పాటు వందే భారత్ మెట్రోను సైతం తీసుకురాబోతున్నది. సరికొత్తగా హైడ్రోజన్ రైళ్లపై సైతం దృష్టి సారించ�
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన భారతీయ రైల్వే రాబోయే కాలంలో ‘హైడ్రోజన్'తో రైళ్లను నడిపేందుకు సిద్ధమవుతున్నది. తొలి హైడ్రోజన్ రైలుకు సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభం కాబో�
హెరిటేజ్ రూట్లలో హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా దేశ లోకోమోటివ్ మొబిలిటీ రూపురేఖలు మార్చనున్నట్టు రైల్వేలు ప్రకటించాయి. 2023 ద్వితీయార్ధంలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని భారతీయ రైల�