వందేండ్ల చరిత్ర కలిగిన నిజాంసాగర్ పర్యాటకానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. పర్యాటక ప్రమోషన్లో భాగంగ
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలపరిధిలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు నుంచి బుధవారం మంజీరా బ్యారేజ్కు నీటి పారుదల శాఖ అధికారులు తాగునీటిని విడుదల చేశారు.