తమదే భూమి అని చెప్పుకునే ప్రైవేట్ వ్యక్తులు, రెమెన్యూ అధికారులకు మధ్య ఓ భూ వివాదం హైకోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ శుక్రవారం ఉదయం భూమి చూట్టు ఫెన్సింగ్ వేస్తామని హైడ్రా అధికారులు బుల్డోజర్, జేసీపీ�
హైడ్రా అధికారులు చట్టవిరుద్ధంగా చేపడుతున్న చర్యల వల్ల అనేక మంది పేద ప్రజలు రోడ్డున పడ్డారని హైడ్రా బాధితులు పేర్కొన్నారు. మాదాపూర్లోని సియేట్ మారుతి హిల్స్ కాలనీలోని సర్వే నంబర్ 12, 12ఏ, 13 లో 15.4 ఎకరాల స్�
సుద్దకుంట చెరువు వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్టీఎల్లో ఉన్నారంటూ బెదిరించి అక్కడ నివాసముంటున్న 48 ఇళ్లకు హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులు మార్కింగ్ చేయడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చే