గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా స్వర్ణోత్సవం పేరిట రేవంత్ సర్కార్ బస్సుయాత్ర చేయడం సిగ్గుచేటని గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
Hyderabad | హైదరాబాద్ కోఠిలోని డీఎంఈ కార్యాలయం వద్ద ప్రభుత్వ వైద్యుడిపై తోటి డాక్టర్లు దాడికి దిగారు. దీంతో డీఎంఈ కార్యాలయం ఎదుటే బాధిత డాక్టర్ శేఖర్ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సాధారణ