200 రెట్లకుపైగా ఐపీవో సబ్స్క్రిప్షన్ చివరి రోజు విశేష స్పందన న్యూఢిల్లీ, మార్చి 5: హైదరాబాద్కు చెందిన ఎంటీఏఆర్ టెక్నాలజీస్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) దుమ్మురేపింది. ఈ రూ.597 కోట్ల పబ్లిక్ ఇష్యూ �
1994 మే నెల అనుకుంటా.. సూర్యుడు నడినెత్తిమీద కూసున్నడు.. పగటీలి ఇంటి నుంచి తెచ్చుకున్న అన్నం ఇట్ల తిని చెయ్యి కడిగిన్నో లేదో.. మా సార్ ‘ఏ యాదగిరి, శ్యామ్లాల్ బిల్డింగ్స్ ఏరియా నుంచి ఒక్కటే మొకాన ఫ
పవన్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం. నెల తిరిగేసరికి చేతిలో కళ్లు చెదిరే జీతం. అన్ని ఖర్చులూ పోనూ మిగులుతున్న డబ్బుతో ఏదైనా ఇన్వెస్ట్మెంట్చేయాలనుకున్నాడు. అన్న
హైదరాబాద్ : నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు పెట్టే అవకాశం ఉంది. బస్సుల తయారీకి టీఎస్ ఆర్టీసీ టెండర్లను ఆహ్వానించగా.. అశోక్ లేలాండ్ సంస్థ టెండర్ దాఖలు చేసింది. తొలిదశ 25 బస్సులు కావాలని టీఎ
కంపెనీ ఎండీ అశోక్ గుప్తా వెల్లడిహైదరాబాద్, మార్చి 4: కమర్షియల్ కోల్డ్ చెయిన్ వస్తువుల తయారీ సంస్థ రాక్వెల్… వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. కరోనా వైరస్తో కోల్డ్ చెయిన్ ఉత్పత్తులకు పె�
త్వరలోనే రోడ్లపైకి డబుల్ డెక్కర్ బస్సులు తొలివిడుతలో 25బస్సులకు టెండర్లు కొనుగోలుకు తుది ఆదేశాలు జారీ చేయనున్న ఆర్టీసీ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా సరికొత్త హంగులతో తయారీ జీహెచ్ఎంసీ పరిధిలో డబు�
హైదరాబాద్ : కృష్ణా తాగునీటి పైప్లైన్ మరమ్మతు పనుల కారణంగా నగరంలో నేడు (బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు) పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి అధికారులు ప్రకటించారు.&nbs
హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి. చమురు కంపెనీలు పెట్రోల్పై 36 పైసలు, డీజిల్పై డీజిల్పై 38 పైసల వరకు పెంచాయి. తాజాగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 90.93, డీజ�