రెగ్యులర్గా జరిగే ఆరోగ్యపరీక్షల కోసం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం సాయంత్రం యశోద దవాఖానకు వచ్చారు. వైద్యుల బృందం ఆయనను పరీక్షించింది. కేసీఆర్ ఆరోగ్యం భేషుగ్గా ఉన్నదని పేర్కొన
అనారోగ్యం కారణంగా కొన్ని రోజులుగా హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డిని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ర�
సంగారెడ్డి పేలుళ్ల ఘటనలో తీవ్ర గాయాలకు గురైన ముగ్గురికి హైటెక్ సిటీలోని యశోద దవాఖానలో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు దవాఖాన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా.ఎం.రవి కిరణ్ గురువారం విడుదల చేసిన హెల్త్ బు�
దేశవ్యాప్తంగా కిడ్నీ వ్యాధిగ్రస్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని, ఏటా సుమారు 5 లక్షల మంది డయాలసిస్ రోగులుగా మారుతున్నారని పద్మభూషణ్, ప్రముఖ నెఫ్రాలజిస్టు డాక్టర్ ఎంకే మణి అన్నారు.