2026, మే 10న తమిళనాడు అసెంబ్లీ కాలవ్యవధి ముగియనున్నది. దీంతో మార్చి-ఏప్రిల్ మధ్యలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతున్నది. ఎన్నికల కోలాహలం మొదలవడంతో తమిళనాడులో వేడి �
గ్రామీణ ఓటర్లు బస్సుల్లో, రైళ్లల్లో వెళ్లి ఓటు వేసి వస్తుం టే, నగర ఓటరు కాలు కదపకుండా ఇంటికే పరిమితమవుతున్నాడు. గ్రామీణ ఓటర్లు ఉండే దుబ్బాకలో 84 శాతం పోలింగ్ జరిగితే నగరం నడిబొడ్డున ఉన్న యాకుత్పురాలో 39 శ�