హైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేసినందున హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. ఎల్లుండి నుంచి పూర్తిస్థాయిలో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 7గంటల నుంచి రాత్రి 10 గంటల వ�
ప్రజలకు తాగునీరు సరఫరా చేయడమంటే.. ప్రజలకు సేవ చేసే అదృష్టంగా భావించాలని జలమండలి ఎండీ దాన కిశోర్ అన్నారు. జలమండలి పరిధిలో కొత్తగా మేనేజర్లుగా ఉద్యోగాల్లో చేరిన ఇంజనీర్లకు జలమండలి ఎండీ దాన కిషోర్ శిక్షణ
ఖైరతాబాద్, : జల వనరులను జాగ్రత్తగా వాడుకుంటేనే మానవాళికి మనుగడ సాధ్యమవుతుందని ప్రిన్సిపల్ సెక్రటరీ, జలమండలి ఎండీ దాన కిశోర్ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా సోమవారం ది ఇని స్టిట్యూషన్ ఆఫ్ ఇ�
నీరు ఎక్కడుంటే అక్కడ వ్యవసాయం, పశుసంపద ఉంటుంది. ఈ రెం డూ ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది. విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిశ్రమలు అన్నీ అక్కడే ఉంటాయి. ఇవన్నీ ఉన్నచోట ప్రజలు సుఖశాంతులతో ఉం టారు. కాబట్టి, సకల సంపదల