హైదరాబాద్ మెట్రో విస్తరణలో ఫేస్-2లో అత్యంత రద్దీ కలిగిన మార్గంగా నాగోల్- శంషాబాద్ లైన్ కానున్నది. నాగోల్ నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్టును అనుసంధానం చేసే ఈ మార్గం పొడువు మొత్తం 36.8 కిలోమీటర్లు కాగా.. ద�
హైదరాబాద్ మెట్రో విస్తరణలో సెకండ్ ఫేజ్లోని పార్ట్-బీ అత్యంత కీలకంగా మారింది. ఇన్నాళ్లు మొత్తంగా 69కిలోమీటర్ల మేర మెట్రో రైలు మాత్రమే అందుబాటులో ఉండగా, రెండో దశ విస్తరణతో నగరంలో కొత్తగా 160 కిలోమీటర్లు �