జాతీయ స్థాయి 18 టోర్నీల్లో పోటీపడి పతకాలు సాధించిన హైదరాబాద్ యువ కరాటే ప్లేయర్ సబా మాహిన్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్ కిషన్బాగ్కు చెం
రాష్ట్రంలో వెయ్యి మందికిపైగా విద్యార్థులున్న సర్కారు బడులు ఎన్ని అంటే భూతద్దంపెట్టి వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. కేవలం 15 సర్కారు బడుల్లోనే వెయ్యి మందికిపైగా విద్యార్థులు ఉన్నారు.