అల్పాదాయ వర్గాల (ఎల్ఐజీ) కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్మించిన 111 ఫ్లాట్లను మంగళవారం ఆన్లైన్ లాటరీ పద్ధతిలో ఎంపికైన వారికి కేటాయించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు 2,685 దరఖ
హైదరాబాద్ గచ్చిబౌలిలో 2016లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టివేయాలని కోరుతూ ఏ రేవంత్రెడ్డి 2020లో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ కే లక్ష్మణ్ మంగళవారం ప్రకటించారు.