హైదరాబాద్ కేంద్రంగా పలువురి ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. జీహెచ్ఎంసీతోపాటు, హెచ్ఎండీఏ, ఫ్యూచర్ సిటీ అథారిటీకి అధికారులను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. జాబితాలో జీహెచ్ఎంసీ కమిషన�
సింగరేణి సంస్థలో 272 ఎక్స్టర్నల్ పోస్టుల భర్తీకి హైదరాబాద్ కేంద్రంగా ఈ నెల 20, 21 తేదీల్లో నిర్వహించే పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు ఆ సంస్థ చైర్మన్ బలరాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎలక్ట్రానిక్స్, భౌతిక శాస్త్ర అవసరాలకు అనువైన ఆధునాతన లేజర్ టెక్నాలజీని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్ఆర్) అభివృద్ధి చేసింది.