హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి ఇరుకుగా ఉండటం, పెద్దఎత్తున గుంతలు ఏర్పడటంతో తరచూ ప్రమాదాలు జరిగి, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సమస్యను పరిష్కరించాలంటూ ప్రజలు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ప్రజా�
ప్రభుత్వ వైఫల్యంతోనే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి మండిపడ్డారు. దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి శిక్షించక పోవడంతోనే దాడులు పునరావృతం అవుతున�