సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ గ్రామ శివారులోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి సనాదుల వివేక్ మృతి మిస్టరీగా మారింది. ఇది హత్యనా, ఆత్మహత్యనా, ప్రమాదమా అని ఎటూ తేల్చుకోలేని పరిస్థితి �
ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధుడి పేరు దుర్గాని మల్లయ్య. ఈయనది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గ్రామం. ఇతను డబ్బు ఏండ్లు దాటి వయసుంటది. కొన్ని రోజులుగా యూరియా కోసం కొడుకు తిరుగుతున్నప్పటికీ