హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు ప్రాంతాన్ని టూరిజం స్పాట్గా రూపుదిద్దేందుకు కృషిచేస్తున్నామని, ఉత్తర తెలంగాణకే తలమానికంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభ�
హుస్నాబాద్ పట్టణ ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అనేది కలగానే మిగులుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలోనే అతిపెద్ద చెరువైన ఎల్లమ్మ చెరువు
భారీ వర్షాలకు చెరువులు, వాగులు పొంగిపొర్లు తుండటంతో గ్రామాల్లో చేపల పండుగ నెల కొన్నది. వరదల్లో ఎదురెక్కి వస్తున్న చేపలను మత్స్యకారులతోపాటు స్థానికులు పట్టుకెళ్తున్నారు.